కూతురుకి పెళ్లి చేసిన తర్వాత కూడా ఇదేం పని ఆంటీ…

కూతురుకి పెళ్లి చేసిన తర్వాత కూడా ఇదేం పని ఆంటీ...

0
39

నెల్లూరులో దారుణం జరిగింది… ప్రియుడితో తన భర్తను హత్య చేయించింది భార్య… భ్రతుకు దెరువు కోసం శ్రీకాకుళం నుంచి సూర్యనారాయణ భద్రమ్మ అనే దంపతులు నెల్లూరుకు వచ్చారు… వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. వారిలో ఒకరికి వివాహం అయింది ఇంకొక అమ్మాయి చదువుకుంటోంది…

నెల్లూరులో భద్రమ్మకు పని చేస్తున్న మేస్త్రీతో పరిచయం పెంచుకుంది ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మరింది… ఇక ఈ విషయం ఇది భర్తకు తెలియడంతో ఈ వయస్సులో ఇదేం పని అని మందలించాడు.. అయినా కూడా భద్రమ్మ ప్రవర్తనలో మార్పు రాలేదు దీంతో సూర్యనారాయణ కోపంతో చెయ్ చేసుకున్నారు…

దీంతో భద్రమ్మ జరిగిన విషయాన్ని ప్రియుడికి చెప్పింది… నువ్వు ఏం చేస్తావో తెలియదు వాడు నాకు వద్దు అని మేస్త్రీకి చెంపింది… దీంతో ఆమేస్త్రీ సూర్యనారాయణకు ఫుల్ గా తాగించి మత్తులోకి జారుకున్న తర్వాత బండాయితో బాది చంపాడు.. ఆత్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు…