ఇంట్లో ఉన్న బంగారం నగదును పట్టుకుపోయిన కోతులు…

-

పదుల సంఖ్యలో కోతులు ఒక ఇంట్లోకి చొరబడి బంగారం నగదును పట్టుకుని పారిపోయాయి… ఈ సంఘటన తమిళనాడులో జరిగింది… ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తంజావూరు జిల్లా తిరువయ్యారు గ్రామంలో జరిగింది… గ్రామానికి చెందిన శాదాంబాల్ అనే వృద్దురాలు గుడిసెలో ఒంటరిగా నివసిస్తోంది…

- Advertisement -

ఆమె రోజు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది… ఈక్రమంలో ఆమె ఇంటి బయట బట్టలు ఉతుకున్న సమయంలో సూమారు పదుల సంఖ్యలో కోతులు ఇంట్లోకి వెళ్లాయి… ఇంట్లోఉన్న అరటి పండ్లను అలాగే ఓ డబ్బాలో దాచుకున్న డబ్బులు అలాగే బంగారు ఉంగరం కమ్మలతో పాటు 25 వేల నగదును పట్టుకుని పారిపోయాయి…

ఇక ఇది గమనించిన వృద్దురాలు వాటి వెంటపడింది అయితే ఆ కోతులు వాటిని కిందపడేయకుండా ఎత్తుకుపోయాయి.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వాటికోసం వెతికినా దొరకలేదు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...