పసిడి ప్రియులకు కోలుకొని షాక్..భారీగా పెరిగిన ధరలు

0
36

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ అధికంగా ఉంది. దీంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తాజాగా మరోసారి బంగారం ధరలు అధికంగా పెంచి పసిడి ప్రియులకు కోలుకొని షాక్ ఇచ్చింది.

హైద‌రాబాద్ లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో నేడు పది గ్రాముల బంగారం ధర రూ.53,250 గా పలుకుతుంది. బంగారం ధర క్రితం రోజుతో పోల్చితే  ఒక్కసారే భారీగా పెరగడంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రస్తుతం వెండి ధరలు విషయానికి వస్తే  కిలో వెండి ధర రూ.65,623 గా నమోదు అవుతుంది. ఒకవేళ  ఇవే ధరలు వచ్చే వారంలో కూడా కొనసాగితే మహిళలు బాధపడక తప్పదు.