యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం..కాలినడకన కొండపైకి భక్తులు

0
33

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మహాసంప్రోక్షణ పూర్తి అయింది. దీనితో యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు భక్తులకు స్వయంభూ దర్శనాలు పున ప్రారంభం కానున్నాయి. కొండపైకి భక్తులు కాలినడకన చేరుకుంటున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని పునఃప్రారంభించిన సీఎం కేసీఆర్ యాదాద్రి నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.