ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు రెండు గోల్డ్ మెడల్స్

-

International Boxing Championship |ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. 48 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్ అల్టాంట్‌సెట్‌సెగ్‌ను 5-0 తేడాతో ఓడించి నీతూ ఘంఘూస్ స్వర్ణం పతకం గెలిచింది. ఇక 81 కేజీల విభాగం ఫైనల్లో భారత బాక్సర్‌ సావిటీ బూరా చైనాకు చెందిన వాంగ్ లీనాను ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది.

- Advertisement -

Boxing Championship |ఫైనల్లో ప్రత్యర్థిపై తొలి రౌండ్ నుంచే పంచ్లతో సావిటీ విరుచుకుపడింది. రెండో రౌండ్‌లో కాస్త పోటీ ఎదుర్కొన్నా.. నిర్ణయాత్మక మూడో రౌండ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచి 4-3తో స్వర్ణం కైవసం చేసుకుంది. టోర్నమెంట్ చరిత్రలో స్వర్ణం గెలిచిన ఏడో భారతీయ మహిళగా సావీటీ స్థానంలో నిలిచింది. అంతకుముందు 48 కేజీల విభాగంలో నీతూ ఘంగాస్ భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. ఫైనల్లో మంగోలియాకు చెందిన లుట్సాయ్‌ఖాన్‌ అల్‌టాంట్‌సెట్‌సెగ్‌పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది.

Read Also: ‘రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయకుండా ఉండాల్సింది’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...