WTC ఫైనల్ ముందు భారత జట్టుకు బిగ్‌ షాక్‌!

-

మరో రెండు రోజుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్‌ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌ వేదికగా జరగనున్న ఈ పోరులో ఆస్ట్రేలియా, ఇండియా జట్లు సమరానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ప్రపంచ ఛాంపియన్లుగా నిలవాలని భావిస్తున్నారు. అయితే ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా ఆటగాడు ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan) ప్రాక్టీస్‌ సెక్షన్‌లో గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా ఇషాన్ చేతికి బంతి బలంగా తాకింది. దీంతో నొప్పితో విల్లావిల్లాడిన అతడు తర్వాతి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనలేదు. మరి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం జట్టులో చోటు దక్కడం కష్టమే. ఒకవేళ జట్టులో ఇషాన్(Ishan Kishan) లేకపోతే తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌(Srikar Bharat) ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు.

Read Also:
1. నువ్వు కొట్టినట్లు చెయ్యి – నేను ఏడ్చినట్లు చేస్తా.. కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...