Rohit Sharma | ఫ్యాన్స్‌ దెబ్బకు రోహిత్ అసహనం.. వెంటనే..!

-

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత రోహిత్‌(Rohit Sharma) అభిమానులు అమాంతం పెరిగారు. రోహిత్‌తో ఫొటోలు దిగడం ఒక ప్రత్యేక ప్రివిలేజ్‌గా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ తన కుమార్తె సమైరాను తీసుకుని కారులోకి ఎక్కడానికి వెళ్తుండగా అభిమానులు ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు. ఫొటో గ్రాఫర్లు కూడా రోహిత్ తన ముద్దుల కుమార్తెతో కలిసి ఉన్న ఫొటోలు తీయడానికి పోటీ పడ్డారు. దీంతో రోహిత్ తీవ్ర అసహనానికిగురయ్యాడు. సమైరా ఫొటోలు తీయొద్దంటూ వారించాు. వెంటనే కుమార్తెను కారులో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కూల్ అయిన రోహిత్.. అభిమానులతో కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Read Also: ట్రూత్ సోషల్‌లోకి మోదీ ఎంట్రీ

Follow Us on : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Criminal Cases | క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలో ఏపీ, తెలంగాణ టాప్

క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్న ఎక్కువమంది ఎమ్మెల్యేల లిస్టులో తెలుగు రాష్ట్రాలు...