India vs West Indies | రేపే భారత్, వెస్టిండీస్ మధ్య కీలక మ్యాచ్.. ఎక్కడో తెలుసా?

-

India vs West Indies | భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గయానాలోని ప్రొవిడెన్స్‌లో జరగనుంది. తొలి టీ20 ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగ్గా.. నాలుగు పరుగుల తేడాతో విండీస్ జట్టు విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 0-1తో లీడ్‌లో ఉంది. దీంతో ఇరు జట్లు రెండో టీ20 మ్యాచ్‌లో ఫోకస్ పెట్టాయి.

- Advertisement -

India vs West Indies | కాగా, గత మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని, 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో సీనియర్ల లేకపోవడంతోనే పరాజయం తప్పలేదని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

Read Also: పెళ్లిపై మిల్కీ బ్యూటీ తమన్నా క్లారిటీ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...