MSK Prasad | విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్ ఎందుకు కాకూడదు!

-

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్(MSK Prasad) కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు జట్టులోకి వచ్చిన అజింక్యా రహానెకు వైస్ కెప్టెన్సీ ఇచ్చినపుడు, కోహ్లీని టీమిండియాకు తిరిగి సారథిగా ఎందుకు నియమించడకూడదు’ అని అన్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ జట్టు ఓటమి అనంతరం సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఎంఎస్‌కె ప్రసాద్(MSK Prasad) వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

- Advertisement -

మరోవైపు ప్రస్తుతం భారత్ వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో దారుణ ఓట‌మి నుంచి తేరుకునేందుకు ఈ సిరీస్ ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌నుంది. అంతేకాదు ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జట్టు ఎంపిక‌లో కూడా ఈ సిరీస్ కీల‌కం కానుంది. ముఖ్యంగా సంజూ శాంస‌న్, ఇషాన్ కిష‌న్, ఉమ్రాన్ మాలిక్.. ఈ ముగ్గురికి విండీస్ టూర్ పెద్ద ప‌రీక్ష అనే చెప్పాలి.

Read Also: ‘పవన్ కల్యాణ్ ఎంట్రీతో సినిమా ఇమేజ్ మారిపోయింది’

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....