తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు డీఎస్పీల బదిలీ జరిగింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసిపి రవీంద్ర రెడ్డిని సంగారెడ్డి డీఎస్పీగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ...
గత 8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు. ఇది ఇండియా క్రికెట్ జట్టు పరిస్థితి. అయితే భవిష్యత్తులో కెప్టెన్ ను నిర్ణయించడానికి ఇలా ప్రణాళిక రచించారని తెలుస్తుంది. తాజాగా ఈ వార్తపై ప్రధాన కోచ్...
ఏపీలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటన అందరిని భయభ్రాంతులను చేసింది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..మొదటగా అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలోని...
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ఒడిశాలోని గంజామ్-కంధమల్ సరిహద్దు వద్ద కళింగ ఘటి ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి...
అంబర్పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రిని ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగమయం అయింది....
ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు...