ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. ఇప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎండనుంచి తగిన...
రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. మొన్నటి వరకు చలి తీవ్రత తట్టుకోలేకపోయిన ప్రజలు ఇప్పుడు ఎండలకు మండిపోతున్నారు. ఎండలు భగ భగ మండుతుండడంతో చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి జనాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...