టీచర్లకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల నియామకం కోసం వెయ్యి వరకు ఎస్ఏ పోస్టులను గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. దీనితో వారికి ప్రమోషన్లు...
జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ పేద...
జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ఇటీవలే కొత్త క్యాబినెట్ లో...
థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం...
ఏపీ: టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా అన్నారు. తనని ఏదో చేద్దామనుకుని రెక్కీ నిర్వహించారని రాధా చెప్పారు....
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ...
గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మాటల యుద్దానికి ఆజ్యం పోసింది మాత్రం రిపబ్లిక్ ప్రీ...
కరోనా చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అంతేకాదు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు మరణించడంతో ఆ పిల్లలు అనాధలు అయ్యారు.ఈ కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...