కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే కోవిడ్ నుంచి పూర్తి రక్షణ పొందొచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో...
కరోనా వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ షాక్ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకొని వారిని ఆఫీసులకు రానీయకూడదని ఢిల్లీ సర్కారుఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్...
కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆయుధం కరోనా టీకా మాత్రమే. అందుకే ప్రతీ ఒక్కరు టీకా తీసుకోవాలి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు...
టీటీడీ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారణ కావడంతో రాష్ట్రంలోని ఇతర ఆలయాలల్లోని ప్రసాదాల నాణ్యతపై కూడా నేతలు దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే...
శ్రీవారి లడ్డూ(Tirumala Laddu) ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. కల్తీ నెయ్యి వినియోగంతో లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూనే.....