తెలంగాణ: హుజూరాబాద్లో తెరాస కచ్చితంగా గెలుస్తుందని పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈటల కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు....
యూపీలో రైతులపై జరిగిన దాడికి నిరసనగా నేడు మహారాష్ట్రలో బంద్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీ బంద్ కు పిలునిచ్చింది. రైతులకు మద్దతుగా బంద్ పాటించాలని నిర్ణయించింది....
తెలంగాణ" హుజురాబాద్ ఉపఎన్నిక దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు..ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న...
గుజరాత్ రాజధాని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ భారీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ఈసారి కేవలం 2 స్థానాలకే పరిమితం కాగా,ఆమ్ ఆద్మీకి...
విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి సోనియమ్మ బర్త్ డే డిసెంబర్ 9 వరకు 67 రోజుల పాటు ఈ జంగ్ సైరన్...
టీపీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నిత్యం సభలు, సమావేశాలు పెడుతూ దూకుడు పెంచుతున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదును దొరికితే చాలు...
టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరతాడు అంటూ మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. రేవంత్ రెడ్డితో...
రాష్ట్రంలో అవసానదశలో ఉందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దింపుడు కళ్లెం స్థాయికి దిగజార్చేశారా... కాంగ్రెస్ ఇంకా కోలుకునే స్థాయిలోనే ఉందా... పర్లేదు పుంజుకుంటుందా సీనియర్లు ఇంకా చావగానే ఉన్నారా... అనేపరిస్థితి నుంచి...
‘ప్రియాంక చోప్రా(Priyanka Chopra)’.. పరిచయం అక్కర్లేని నటి. బాలీవుడ్లోని టాప్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. ప్రస్తుతం హాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా రాజమౌళి-మహేష్ బాబు...
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) నివాసంలో సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం...
జగిత్యాల(Jagtial) జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామం కొండగట్టు వార్డులో ఓ విచిత్రం జరిగింది. సిక్కుల శారద అనే మహిళ పెంచుకుంటున్న కోడిపెట్ట పెట్టిన గుడ్డు...