అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డిపై దాడి చేసారు. దీంతో సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో...
హైదరాబాద్ నగర శివారులో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో వాహనంపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...