ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు వస్తాయి కానీ ఇతర కూరగాయలు కోసేటప్పుడు అలా జరగదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళంట నీళ్ళు ఎందుకు వస్తాయి. దానికి కారణం ఏంటో...
గురక సమస్య చాలా సర్వసాధారణంగా మారింది. చాలా మంది దీన్ని తేలికగా తీసుకోవడానికి ఇదే కారణం. అటువంటి పరిస్థితిలో వారు గాఢ నిద్రలో ఉన్నందున..తాను గురక పెట్టే సంగతిని గుర్తించడు. కానీ అతని...
పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. దీనితో సామాన్యులకు జీవనం భారంగా మారింది. మొన్న బిస్కెట్ల ధర పెరిగింది. ఇప్పుడు సబ్బు, సర్ఫ్ ధరలు కూడా పెరిగాయి. ...
కరోనా వైరస్ రావడంతో ప్రతి ఒక్కరికీ చేతులు, కాళ్లను సబ్బు, ఇతర క్రీములతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటైంది. ఈ అలవాటు వంటింటికి కూడా చేరింది. అంటే నిత్యం వంట కోసం తీసుకొచ్చే కూరగాయలతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...