ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన...
ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ టెర్రర్ పుట్టిస్తుంది. రానున్న రోజుల్లో ఈ వ్యాధి ఉధృతి అధికం కానుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్లోనూ మంకీపాక్స్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల మంకీపాక్స్...
ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా జనగామ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో...
శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...
BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....