తెలంగాణాలో బీజేపీ దూకుడు పెంచింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ కీలక నియామకాన్ని ప్రకటించింది.
బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా...
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తీర్మానాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. సమావేశాల అనంతరం మూడు రోజుల పాటు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో...
రోజురోజుకు కేటుగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొందరు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుండగా మరికొందరు ఇతర మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వీరి మోసాలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా ఏపీలో...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...