తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. దీనితో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని...
తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో తిరుమల కొండ నిండా భక్తులతో నిండిపోయింది. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు.
ఇక...
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్న క్రమంలో భక్తులు టికెట్లను బుక్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష...
తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక సంఖ్యలో తరలిరావడంతో తిరుమల కొండ భక్త జనంతో కిటకిటలాడుతూ దర్శనం కోసం...
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను మూడు రోజులపాటు నిలిపివేశారు. మొదటగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి...
వివాదాస్పద కంచ గచ్చిబౌలి భూములపై(Kancha Gachibowli Lands) సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ సాధికార కమిటీ (CEC) గురువారం రెండు రోజుల తనిఖీని ప్రారంభించింది. తమ పర్యటన...
అమెరికా వాణిజ్య విధానంలో బుధవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలనాత్మక మార్పును చేశారు. అప్పటికి కొన్ని గంటల ముందు అనేక దేశాలపై విధించిన...