ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధించబోతోంది. అసలు శాసన మండలి వద్దు..రద్దు చేద్దామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ..ఇప్పుడు పూర్తి మెజార్టీతో అటు శాసనసభలో ఇటు శాసన మండలిలోనూ పూర్తి...
ఏపీ: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో పని చేసిన పూర్వపు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.వెంకట నాగార్జునపై ముమ్మిడివరం పి. ఎస్. లో క్రైమ్ నంబర్ 234/2021,తేదీ 29.10.2021,...
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమాని కోరిక నెరవేర్చారు హీరో జూనియర్ ఎన్టీఆర్. స్వయంగా వీడియో కాల్ చేసి..ధైర్యం చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళీ..జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని....
సముద్రంలో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకి ఇటీవల అనేక రకాల చేపలు పట్టుబడుతున్నాయి. అంతేకాదు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ధర కూడా పలుకుతున్నాయి. తాజాగా ఓ మత్స్యకారుడి వలలో భారీ శంఖం...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...