తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల...
తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీని ప్రభావంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక తాజాగా YSR తెలంగాణ పార్టీ...
టీమిండియా ఆటగాళ్లు బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడుతున్న ఇండియా ఆ తరువాత విండీస్ టీ20 సిరీస్ పర్యటనకు బయలుదేరనుంది. తాజాగా విండీస్ పర్యటనకు ఆటగాళ్లను ఎంపిక...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 26వ తారీకు అనగా గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్న క్రమంలో అధికారక షెడ్యూల్ రిలీజ్ చేసారు. గురువారం మధ్యాహ్నం 1 .30 కి బేగం పేట్ ఎయిర్పోర్ట్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...