భాగ్యనగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు మండపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు..ట్యాంక్బండ్ వైపు కదిలిరానున్నాయి. ఈ మేరకు ట్యాంక్ బండ్ లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్...
మనం కొన్నికొన్ని సంఘటనలు చూస్తే నవ్వు ఆపుకోలేక కడుపుబ్బా నవ్వుతాము. అలాగే ఈ మధ్య పోలీసులు షేర్ చేసిన వీడియోలు చాలా ఫన్నీగా ఉండడంతో చాలా మంది చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు....
దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు, చిన్న పెద్ద మరిచిన కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరి దారుణాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో మరో గ్యాంగ్ రేప్...
అనారోగ్యం పాలైన బాలికకు మెరుగైన వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన ఓ మాయలేడీ రొంపిలోకి దింపింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు...
తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో గల ఎస్బీఐ బ్రాంచిలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయం బుధవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది గుర్తించారు.
బ్యాంకు వెనుకవైపు తాళాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...