ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర రెక్కలు తొడిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.60 పెరగగా..వెండి ధర కిలోకు రూ.898 ఎగసింది.
హైదరాబాద్లో పది గ్రాముల పసిడి ధర...
మార్కెట్లో బంగారం ధరల మోత మోగుతోంది. రెండు రోజులు ధర తగ్గితే..నాలుగు రోజులు పెరుగుతోంది. ఇవాళ పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి బంగారం, వెండి ధరలు...
దసరా నాడు జమ్మిచెట్టును (శమీవృక్షం) పూజించడం, పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇంతకీ జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా? దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టుపై...
బంగారం ధర మరోసారి పెరిగింది. బంగారం ధర ఇలా భారీగా పెరగడానికి అంతర్జాతీయ పరిస్దితులు కూడా ప్రధాన కారణం అనే చెబుతున్నారు. ముఖ్యంగా షేర్ల ర్యాలీ కొనసాగడం లేదు అన్నీ సూచీలు డౌన్...
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్కు వచ్చిన శ్రీనివాస్, అమరగొండ శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రయాణికుల నుంచి 388...
ఈ కిలాడి చేస్తున్న పని తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈమె ఖరీదైన కార్లలో తిరుగుతుంది. కేవలం ఆమె టార్గెట్ సీనియర్ సిటిజన్లు మాత్రమే. తాను కష్టంలో ఉన్నానని, భర్త తనను దగ్గరకు...
రోడ్డుపై ఒంటరిగా అమ్మాయి నిలబడుతుంది లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది. పాపం అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇస్తే మీ జేబుకి చిల్లు పడినట్టే. అంతేకాదు మీ దగ్గర బంగారం ఉంటే అవి...
మన దేశంలో బంగారం అంటే చాలా మందికి ఇష్టం ..ప్రస్టేజ్ విషయం ఎలా ఉన్నా చాలా మంది బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టం చూపిస్తారు, అయితే మనం చాలా సార్లు వింటూ ఉంటాం,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...