కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఇప్పుడు భారత్ నుకలవరపెడుతున్నాయి. కర్ణాటక బెంగళూరులో ఇద్దరికి ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఇప్పుడు రాజస్థాన్ జైపుర్లో కూడా ఒమిక్రాన్ వ్యాపించిందా? అనే అనుమానాలు...
బెంగళూరు: నిన్న మొన్నటి దాకా పాత ఇనుముతో వ్యాపారం చేశాడు. అదృష్టం వెంటాడింది కోట్లకు అధిపతి అయ్యాడు. అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం ఈ విషయం కర్ణాటకలో చర్చనీయాంశమైంది....
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...