తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని ఆటో డ్రైవర్లపై ఆర్టీవో అధికారుల వేధింపులు ఆపాలని నిరసనకు దిగారు. చెకింగ్ ల పేరుతో కార్మికులపై ఫైన్లు వేయడానికి వెంటనే మానుకోవాలని కోరుతూ బుధవారం సిఐటియు అనుబంధ...
సామాన్యులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫ్లాట్ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్లో ఫ్లాట్ఫాం టికెట్ ధర ₹10 నుంచి...
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన టీచర్ల బదిలీలు ఓ ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. పని చేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావడంతో మనోవేదనతో ఓ ప్రధానోపాధ్యాడు గుండెపోటుతో మరణించారు. దీనితో కుటుంబం...
సరదాగా ఆ 10 ఏళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో అతనిని పాము కరిచింది. అయితే అతను మాత్రం ఏదో కోడి పొడించింది అని భావించి ఆటలో ఉన్నాడు. తర్వాత ఇంటికి...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...