తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. అటు అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, కమలం పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు పీసీసీ పీఠం ఎక్కిన తరువాత రేవంత్ రెడ్డి మరింత దూకుడు...
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ల బదిలీల వివరాలివే..
సంగారెడ్డి కలెక్టర్గా శరత్
నల్లగొండ కలెక్టర్గా రాహుల్ శర్మ
గద్వాల...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ముందు స్థాయిలో నిలిచి దూసుకుపోతుంది. రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతినిత్యం వార్తలు, విశ్లేషణలతోపాటు కొత్త కొత్త వెంచర్లను పరిచయం చేస్తున్న రియల్ ఎస్టేట్ టివి (యూట్యూబ్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. విజయవాడ భారతీనగర్లో దుస్తుల పేరుతో...
తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చాపకింది నీరులా వ్యాపిస్తుంది. కాగా గత...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...