తెలంగాణ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం సమీపంలో ట్రాక్టర్ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిలుకూరుకి చెందిన రైతు వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందగా...డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి.
ట్రాక్టర్లో ధాన్యాన్ని సూర్యాపేట...
ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు ముగిసినా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం...