భారత్ లో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు. 24 గంటల వ్యవధిలో 9,265 మంది...
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 8,439 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనాతో మరో 195 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో మరో 9,525...
దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన"ను (పీఎంజీకేఏవై) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...