'కూటికోసం కోటి విద్యలనే మాటని ఓటు కోసం కోటి వేషాలుగా మార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్నదాతని పావుగా వాడుకొని తెలంగాణని మూడోసారి కబళించడానికి కేసీఆర్ చేసిన కుట్రలో భాగమే ఢిల్లీలో చేసిన దొంగ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జరిగిన వసతి దీవెన కార్యక్రమంలో మాట్లాడిన తీరును తీవ్రంగా విమర్శించాడు లక్ష్మి నారాయణ సామాజిక ఉద్యమకారుడు. "వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు" అంటూ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జరిగిన వసతి దీవెన కార్యక్రమంలో చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు శరవేగంగా పుర్తపోయింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు కానున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం అమలు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సక్రమంగా...
111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అన్న కేసీఆర్.. దీనిపై అధ్యయనం చేసేందుక నిపుణులు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల...
నాగబాబు అంటే తెలియనివారుండరు. సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాతగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు. ఈయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని...
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది చనిపోతున్నారు. ప్రాణాలు దక్కించుకోవడానికి...
టాలీవుడ్ బ్యూటీ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య జంట విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత విడిపోతున్నట్లు ప్రకటించడం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...