పురపాలక, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు జన్మదినం సందర్భంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న లక్ష మంది విద్యార్థులకు డిక్షనరీలను అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...
కరోనా సమయంలో ప్రయివేటు పాఠశాలలు మూసివేసినందున ఆయా స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు సర్కారు సాయం చేసింది. ప్రతి టీచర్ కు నెలకు 2వేల రూపాయల చొప్పున అందజేసింది.
కరోనా వల్ల టీచర్లకు ప్రతి నెలా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...