2022 టీ20 ప్రపంచకప్కు వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్లను ఆస్ట్రేలియాలోని ఏడు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. వీటిలో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, గీలాంగ్, హోబర్ట్...
అబుదాబి వేదికగా నేడు న్యూజిలాండ్తో తలపడనుంది అఫ్గానిస్థాన్. టోర్నీలో ముందుకెళ్లాలంటే ఇరు జట్లకు విజయం అవసరం. కాగా, టీమ్ఇండియా భవితవ్యం అఫ్గాన్ గెలుపుపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ గెలిచి తీరాలని...
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన.. గతరాత్రి అఫ్గానిస్థాన్ను దంచికొట్టి ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్...
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిని సెమీస్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకున్న కోహ్లీసేన..అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో భారీ విజయం...
టీ20 ప్రపంచకప్ 2021లో టీమ్ఇండియా ఫేవరెట్ జట్టు'..టోర్నీ ఆరంభానికి ముందు ప్రతి ఒక్కరి మనసులో మాట. 'ఈసారి ట్రోఫీ మనదే!' రెండు వార్మప్ మ్యాచ్లు గెలవగానే మాజీలు, అభిమానులు అన్న మాటలివి. 'ఒక్క...
టీ20 ప్రపంచకప్లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సెమీస్కు చేరే అవకాశం ఉంది. గతవారం దాయాది జట్టుతో జరిగిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...