ఆన్ లైన్ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న ఈ యాప్ తాజాగా మరొకరిని బలి తీసుకుంది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ శాస్త్రీపురంకు చెందిన ఫైర్ మెన్...
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్ లకు విపరీతంగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యువత ఎక్కువ సమయాన్ని ఆన్లైన్ గేమ్లకు కేటాయిన్నారు. కొన్ని రకాల ఆన్లైన్ గేమ్స్తో డబ్బులు కూడా సంపాదిస్తున్నారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...