Tag:ఒమిక్రాన్

ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్..కొత్త పాజిటివ్ కేసులు ఎన్నంటే?

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే భయం...

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటీ..కీలక ప్రకటన రానుందా?

ప్రపంచ దేశాలను మాయదారి కరోనా వైరస్‌ గడగడలాడిస్తోంది. ఎప్పటికప్పుడు రూపాంతరాలు చెందుతూ ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్‌ రూపంలో భారత్‌లో సెకండ్‌ వేవ్‌ విధ్వంసమే సృష్టించగా ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో పంజా...

వచ్చే 4 వారాలు చాలా కీలకం..కరోనాపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కరోనా పరిస్థితులపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభం అయింది అని కేంద్రం చెప్పింది. గత వారం రోజుల్లో...

ప్రజలకు అలర్ట్..సునామిలా పెరగనున్న కేసులు..WHO హెచ్చరిక

ఒమిక్రాన్ వేరియంట్​తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా ఉమ్మడి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. కలిసి ఎదుర్కోకపోతే.. వైరస్ మరింత వ్యాపిస్తుందని అప్రమత్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే..ఈ...

కరోనా అప్డేట్: భారత్ లో పెరిగిన కేసుల సంఖ్య

భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా ఏడు వేలకు పైగా కేసులు బయటపడ్డాయి.  మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ కేసులు సంఖ్య 415కు చేరుకుంది. తాజాగా కేసుల సంఖ్య...

అగ్రరాజ్యం విలవిల..ఒక్కరోజే ఎన్ని కొత్త కేసులంటే?

కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ కేసులతో పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. అమెరికాలో కొత్తగా లక్షా 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అధిక శాతం ఒమిక్రాన్ కేసులే...

న్యూ ఇయర్ వేడుకలు రద్దు..ఆ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న వేళ నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది. అపార్ట్‌మెంట్‌లలో డీజేల వినియోగంపై...

కరోనా అప్డేట్..289 మంది ప్రాణాలు తీసిన మహమ్మారి

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. మరో 289 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,706 మంది కోలుకున్నారు....

Latest news

Rushikonda Beach | బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోల్పోయిన రుషికొండ బీచ్.. ఏంటి దీని ప్రత్యేకత?

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్‌ కు చెందిన ఫౌండేషన్ ఫర్...

Postcard Movement | పోస్ట్ కార్డ్ ఉద్యమం షురూ చేసిన కవిత

Postcard Movement | తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ సరిగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...

Blood Pressure | ఈ 3 ఆసనాలతో బీపీకి చెప్పండి బైబై

బీపీ(Blood Pressure) ప్రస్తుతం కాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలు సైతం బీపీతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారం. రక్తపోటును...

Must read

Rushikonda Beach | బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోల్పోయిన రుషికొండ బీచ్.. ఏంటి దీని ప్రత్యేకత?

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును...

Postcard Movement | పోస్ట్ కార్డ్ ఉద్యమం షురూ చేసిన కవిత

Postcard Movement | తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని...