కరోనా ప్రభావం తగ్గడం, పరిస్థితులు మళ్లీ చక్కబడడంతో ఉద్యోగాల నోటిఫికేషన్ లు కూడా ఊపందుకున్నాయి. జాబ్ మేళాలు సైతం జోరుగా నిర్వహిస్తున్నారు. తాజగా జగన్ సర్కార్ నిరుద్యోగులను అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏపీలో...
కరోనా వల్ల భారీగా తగ్గిపోయిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ మళ్ళి ఊపందుకున్నాయి. దాంతో ఉద్యోగాల జాతర మొదలయింది. ప్రస్తుతం కేసులు తగ్గడంతో కంపెనీలు సైతం పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దీనివల్ల నిరుద్యోగులకు మంచి...
తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అమెరికాలో 2 కంపెనీల ప్రతినిధులతో మంత్రి కే. తారకరామారావు సమావేశం అయ్యారు. తెలంగాణలో తమ పరిశోధన అభివృద్ధి, డిజి టెక్ కార్యాలయాలను ఫిస్కర్, కాల్...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు.
తెలంగాణ పౌర సరఫరాల శాఖ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...