తెలంగాణాలో పెను విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు ఆ కుటుంబం పాలిట మృత్యు తీగలుగా మారాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అది ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత...
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా..జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర, వాల్లేపల్లి ఫణీంద్ర అన్నదమ్ములు. నాగేంద్ర బి.టెక్ చదువుతుండగా తమ్ముడు ఫణీంద్ర ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి అనారోగ్యంతో వుండడంతో...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...