కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడ్డారు ఉద్యోగులు. దీనితో ఆయా కంపెనీలు ఉద్యోగులకు ల్యాప్ టాప్ లు అందించారు. తద్వారా ఉద్యోగులు తమ పనిని ఇంటి నుంచే...
ప్రస్తుతం వేసవికాలం కావడంతో చాలామంది వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు ఎంతోమంది గురవ్వగా..తాజాగా ప్రముఖ బెంగాలీ నటి డొలన్ రాయ్ కూడా వడ్ఢబ్బకు గురై అభిమానులను షాక్ కు గురిచేసింది....
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర మే 3 తేది నుంచి ప్రారంభం కానుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తీర్థయాత్రల్లో ఇది కూడా ఒకటి. చార్ ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి,...
తెలంగాణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హైదర్గూడ ముత్యాలబాగ్, ఆర్టీసీ గెస్ట్ హౌస్ సమీపంలో నివసిస్తున్న దంపతుల కుమార్తె డిగ్రీ చదువుతోంది. కొంతకాలంగా తమ కుమార్తె తల్లితండ్రులు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టకపోవడంతో పాటు...
వేసవి కలం వచ్చిందంటే చాలు.. ప్రజలు ఏసీలో ఉండడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఇలా రోజంతా ఏసీలో గడపడం వలన ప్రయోజనాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా చేకూరే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు....
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..కరోనా కారణంగా సెప్టెంబర్ 25 నుంచి ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ చేసే విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుండి ఆన్ లైన్ ద్వారానే దర్శన టికెట్లను...
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో మీడియాతో...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...