Tag:కేంద్రం

రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..అవసరమైతే నైట్‌ కర్ఫ్యూ..!

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం,...

నూతన చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ గా ఆర్మీ ఛీఫ్ ఎవరంటే ?

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి (సీడీఎస్​) జనరల్ బిపిన్​ రావత్ మృతి చెందారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. తదుపరి సీడీఎస్​ను​ ఎంపిక చేయాల్సిన...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్

గత వారం రోజుల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. నేను చెప్పిన విధంగానే ఈ రోజు టీఆర్ఎస్ ఎంపీలు అదే పని చేశారు.పార్లమెంటు...

గుడ్​ న్యూస్..తగ్గనున్న వంట గ్యాస్ ధరలు..!

దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటీవల పెట్రోల్ ధరలను రూ.5 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు...

కేంద్రం మరో కీలక నిర్ణయం..సోమవారం రోజే ఆ బిల్లు..

రైతుల ఆందోళనతో కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. కానీ రైతులు మాత్రం తమ ఆందోళనలను ఆపేదే లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్​ శీతాకాల...

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

హైదరాబాద్​ ఇందిపార్క్​లోని ధర్నాచౌక్​లో కాంగ్రెస్​ తలపెట్టిన వరిదీక్షలో తెరాస ప్రభుత్వంపై పీసీసీ రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కల్లాల్లో వడ్లు తడిసి మొలకెత్తుతున్నా.. కుప్పల మీదే రైతులు ప్రాణాలొదులుతున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టనట్టుంటోందని...

రైతులకు గుడ్‏న్యూస్..పీఎం కిసాన్ 10వ విడతలో బెన్‏ఫిట్స్ ఇవే..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నారు. అయితే ఏప్రిల్-జూలై...

కరోనా అప్ డేట్: దేశంలో కొత్త కేసులు ఎన్నంటే?

దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురి చేశాయి. ఈ...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...