Tag:కేంద్రం

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..RTO ఆఫీస్ కు వెళ్లనక్కర్లేదు..ఎందుకో తెలుసా?

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలకు సంబంధించిన సేవలు మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాహన రిజిస్ట్రేషన్, ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్, డ్రైవింగ్ లైసెన్స్...

విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్..MBBS సీట్ల పెంపుపై కీలక నిర్ణయం

తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 1200 ఎంబిబిఎస్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. పెరిగిన సీట్లు 2022-23 వైద్యవిద్య సంవత్సరంలోనే అందుబాటలోకి రానున్నాయి. మరి...

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..మరో రెండు పథకాలకు శ్రీకారం

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మరో రెండు పథకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. ‘ఒక దేశం.. ఒకటే ఎరువు’ అనే నినాదంతో ఇకపై ఎరువులన్నింటికీ ఒకటే బ్రాండు ఉండనుంది. పీఎంబీజేపీ...

అలెర్ట్..తాగునీటి విషయంలో కేంద్రం కొత్త రూల్స్..అవేంటంటే?

మనకు మంచినీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పలేం. నీరు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి పాయింట్ల వద్ద దివ్యాంగులు, వృద్ధులు, సులువుగా, సౌకర్యవంతంగా నీళ్లు తీసుకోడానికి ఇబ్బందులు...

వన్ నేషన్- వన్ ఛార్జర్..కేంద్రం మరో కీలక నిర్ణయం

ఇప్పుడు అందరి ఇళ్లలో ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ పెరిగిపోయాయి. ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, ట్యాబ్స్ అన్ని కూడా వాడుతున్నాం. అయితే ఒక్కొదానికి ఒక్కో ఛార్జర్‌ ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడికైనా వెళ్లాలన్నా అవన్నీ కూడా...

ఈసీ కీలక నిర్ణయం..17 ఏళ్లకే ఓటు హక్కు కోసం నమోదు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.  ఇప్పటివరకు 18 ఏళ్లు నిండినవారు మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా  ఇకపై 17 ఏళ్లు దాటినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ...

నిలిచిపోయిన పాస్ పోర్ట్ సర్వర్లు..బారులు తీరిన ప్రజలు

దేశ వ్యాప్తంగా పాస్ పోర్ట్ సర్వర్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో విజయవాడ, విశాఖపట్నం, బెంగుళూర్,హైదరాబాద్, తిరుపతి కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. అయితే సిబ్బంది మాత్రం రీ...

రైతులకు గుడ్ న్యూస్..ధాన్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్బంగా...

Latest news

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa 2)' మూవీ 'పుష్ప పుష్ప' అంటూ సాగే లిరికల్ సాంగ్ వచ్చేసింది. ప్రస్తుతం...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) మరో బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ...

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...