కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అందరికి ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది. ఇక చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు మంచి బలమైన ఫుడ్ తింటున్నారు. ముఖ్యంగా ప్రోటిన్ ఉండే వాటిని తీసుకోవాలనే దృష్టితో...
కరోనా కాలంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఉన్న రేటు రేపు ఉండటం లేదు. ఇక పండ్లు, కూరగాయలు, కిరాణా వస్తువులు, పప్పులు, నూనెలు, ఇలా అన్నీ...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...