ఉగాది నాడు జాతకం చెప్పించుకోవడం ఓ ఆనవాయితీ. శ్రీప్లవనామ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ల జాతకాలు చాలా బాగున్నాయన్నారు ఓ ప్రముఖ జ్యోతిష్యుడు మాండ్రు నారాయణ రమణారావు...
ఏపీ: టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా అన్నారు. తనని ఏదో చేద్దామనుకుని రెక్కీ నిర్వహించారని రాధా చెప్పారు....
నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన చంద్రబాబు ఎపిసోడ్పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఇష్యూలో చేసినట్లుగానే..అసెంబ్లీ అంశంలోనూ చంద్రబాబు...
ఏపీ శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా సభ్యులు ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని...
ఆంధ్రప్రదేశ్లో అరాచక, దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజున స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఏంటి? అని ప్రశ్నించారు....
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిందిస్తూ..తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు....
తెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరనున్నారు. ఈనెల 18న సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. మిగిలిన వారితో కాకుండా విడిగా చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.
మహానాడుకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...