ఈ మధ్యకాలంలో చాలామంది రాత్రి పది దాటినా కూడా నిద్రపోకపోవడం వల్ల కళ్ళ చుట్టూ నల్లటి పడుతుంటారు. వీటిని తొలగించుకోవడానికి వివిధ రకాల చిట్కాలతో పాటు మార్కెట్లో ఆంటీ మెంట్స్ వాడడం వల్ల...
మనలో చాలామందికి పాదాల పగుళ్ల సమస్య ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్న కానీ ఈ సమస్య తప్పకుండా వస్తుంది. ఈ పగుళ్ల కారణంగా కాళ్ళు అందవిహీనంగా కనబడడం మనం...
ప్రస్తుత కాలంలో ఒత్తిడి, పనిభారం కారణంగా తలనొప్పి బారిన పడే వారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. ఈ తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి చాలామంది వివిధ రకాల చిట్కాలతో పాటు..మార్కెట్లో దొరికే ట్యాబ్లెట్లను...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...