Tag:చెప్పింది.

రాఖీ పౌర్ణమి..మహిళలకు TSRTC బంపర్ ఆఫర్!

మహిళలకు TSRTC శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న ఆలోచనలతో ఆర్టీసీని గాడిలో పెడుతున్నారు. ఆయా ప్రత్యేక రోజుల్లో బస్సుల్లో ప్రయాణానికి వివిధ ఆఫర్లని తెస్తూ ప్రజలకు...

రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త..కొత్త పథకం అమలు..పూర్తి వివరాలివే..

ప్రజలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా రైతులకు తీపి కబురు చెప్పింది. జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక ,...

ఏపీ సర్కార్ తీపికబురు..వారికి రూ.10 వేల సాయం

ఏపీ సర్కార్ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకొచ్చిన జగన్ సర్కార్ వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన...

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..మ‌హిళ‌ల‌ ఐపీఎల్‌ పై కీలక నిర్ణయం

క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వ‌చ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ ను ప్రారంభిస్తామ‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి మెన్స్ ఐపీఎల్ త‌ర‌హాలో ఉమెన్స్...

పోలీసు శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసే పోస్టులు ఇవే..

తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమ‌తి ఇచ్చింది. ఈ మేరకు శాఖల వారిగా...

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆర్జీత సేవలను రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇక ఇప్పుడు కరోనా తగ్గడంతో ఈ సేవలకు...

శుభవార్త..శ్రీవారి సర్వ దర్శనం టికెట్ల పెంపుపై టీటీడీ కీలక నిర్ణయం

శ్రీవారి భక్తులకు టిటిడి పాలకమండలి శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం టిక్కేట్లు పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ.  రూ. 230 కోట్ల రూపాయల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టి స్పేషాల్టి...

తిరుమల భక్తులకు శుభవార్త..ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు..వివరాలు ఇవే..

శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం నుంచి సర్వదర్శనం...

Latest news

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివాహం కాని యువకులు, మహిళా...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ పారస్ ఒలింపిక్స్(Paris Olympics) బరిలో నిలవనుంది. గురువారం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య.....

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...