తెలంగాణ రాష్ట్ర మైనార్టీ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు జనగామ జిల్లా దేవరుప్పులలో పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ ప్రసంగిస్తుండగా ఓ...
నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఈ మంత్రిమండలి సమావేశంలో 36 అంశాలపై చర్చించనున్నారు. ఈ...
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డా.చెరుకు సుధాకర్ రాజకీయ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ తెచ్చినమన్న టీఆర్ఎస్ పార్టీ పుట్టి 21 సంవత్సారాలు పూర్తి చేసుకోబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినామన్న కాంగ్రెస్ పార్టీ...
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అనే కండకావరంతో టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి చేరుతారో అంచనా వేయలేం. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో భారీగా చేరికలు...
తెలంగాణ సర్కార్ చేపట్టిన ఉద్యోగులు, టీచర్ల బదిలీలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జివో 317 ఉద్యోగుల్లో తీవ్ర అయోమయాన్ని,ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో వారికి మద్దతుగా ఎంపీ బండి సంజయ్ ఆదివారం...
కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రారంభించారు. బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...