ఏపీలో టీడీపీ వెర్సస్ వైసీపీ వార్ కొనసాగుతోంది. ఆంధ్రాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సీఎంపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అనంతరం టీడీపీ కార్యలయాలపై కొందరు దాడులకు...
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆయన ఇంటిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడికి...
ఏపీ: బద్వేల్ బైపోల్ కు టీడీపీ దూరంగా ఉండనుంది. ఈరోజు జరిగిన పార్టీ పొలిటిబ్యూరో సమావేశంలో టీడీపి అధినేత చంద్రబాబు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మృతితో ఉప...
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎన్ని విమర్శలు చేసినా..చివరికి, ఆ పార్టీ...
టీడీపీ నాయకుడు నారా లోకేష్ శుక్రవారం నాడు కర్నూలు జంట హత్యల తర్వాత అంత్యక్రియలకు హాజరైయ్యారు. అనంతరం మీడియా ముందు ఏపి సియం జగన్ పై విమర్శలు చేస్తూ మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...