ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరస్ ల కల్లోలం ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్లు, ఇవి చాలవు అన్నట్టు ఇప్పుడు మంకీపాక్స్. ఇవన్నీ ప్రజలకు కంటి మీద కునుకు...
తెలంగాణలో మళ్లీ కరోనా టెన్షన్ నెలకొంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గగా మహమ్మారి పీడ విరగడైందని భావించారు. కానీ ఈ మహమ్మారి ఇప్పుడు చాపకింది నీరులా విస్తరిస్తుంది. కొత్త కేసుల సంఖ్య...
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సందర్శించి తమ...
తిరుగిరుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. తిరుమల కనుమదారిలో చిరుతపులి భక్తులకు కనిపించింది. దీనితో భక్తుల్లో టెన్షన్ నెలకొంది. ఎగువ కనుమదారిలో హరిణికి సమీపంలో రహదారి పక్కనున్న పట్టి గోడపై తిష్టవేసింది. చిరుతను...
కరోనా మూడో దశ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తో పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో 23-30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు....
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్ మొదలైందనే భయం...
ప్రస్తుత యువతరంలో లైంగిక సమస్యలు(Sex Stamina) అధికంగా ఉంటున్నాయి. అందుకు వారి జీవనశైలితో పాటు వారి అలవాట్లు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు....
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు(Chandrababu) ఘాటుగా స్పందించారు. తిరుమల బాలాజీపై తనకు విశ్వాసం ఉందని...
తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ...