రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసుపై కోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది. ప్రేమపేరుతో రమ్యను శశికృష్ణ అనే అబ్బాయి వేధించగా..దానికి ఆ అమ్మాయి నిరాకరించడంతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...