కరోనా సమయంలో ప్రయివేటు పాఠశాలలు మూసివేసినందున ఆయా స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు సర్కారు సాయం చేసింది. ప్రతి టీచర్ కు నెలకు 2వేల రూపాయల చొప్పున అందజేసింది.
కరోనా వల్ల టీచర్లకు ప్రతి నెలా...
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు లాక్...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...