తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,13,670 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..4559 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,450 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే...
తెలంగాణలో విఆర్వో వ్యవస్థను రద్దు చేసి 16 నెలలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. వీఆర్వోల సర్దుబాటు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం...
తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. గడిచిన 24 గంటల్లో 4,393 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీనితో ఇప్పటి...
ఇప్పటికే అకాల వర్షాలతో తెలంగాణలో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల...
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. గడిచిన 24...
తెలంగాణలో కొద్దిరోజుల క్రితం ఉపాధ్యాయుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. బదిలీల్లో భాగాంగా సర్కార్ తెచ్చిన జీవో 317 తలనొప్పిగా మారింది. బదిలీల్లో దంపతులకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు...
తెలంగాణలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన భార్యపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూయించాడు. కర్కశంగా మారిన ఆ తండ్రి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...