దేశంలో బంగారం ధర ప్రియమైంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. రూ.30 అధికమైంది. వెండి ధర మాత్రం...
ఆ మధ్య మార్కెట్లో టమాటా ధర భగ్గుమని మండిపోతుందని వార్తలు ట్రోల్ అయ్యాయి. టమాట కొనలేక మధ్య తరగతి జీవులు నానా అవస్థలు పడ్డారు. దీంతో ధరలు తగ్గక, చాలా రోజుల పాటు...
వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి..వరంగల్ మార్కెట్లో క్వింటాకు రూ .9,300 ధర పలకంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ఇదే పెద్ద రికార్డుగా ప్రభుత్వం గుర్తించింది. ఇతర...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...