నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. నేడు 26న రెండో శనివారం, మార్చి 27న ఆదివారం కారణంగా పబ్లిక్ హాలీడేస్ గా బ్యాంకులు తెరుచుకోని సంగతి మనందరికీ...
ప్రస్తుతం టెక్నాలజీ కాలం నడుస్తుంది. రోజురోజుకు మార్కెట్లో కొత్త కొత్త మోడళ్ల స్మార్ట్ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇక రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయబోతోంది. ఇది ఈ నెలాఖరు నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది....
విజయవాడకు చెందిన చిన్నారి ఆత్మహత్యకు కారణమైన వినోద్ కుమార్ కు మరో బిగ్ షాక్ తగిలింది. చిన్నారిని లైంగికంగా వేధించిన వినోద్ కుమార్ జైన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ...
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డును అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఘాట్ రోడ్ మరమ్మతు పనులను టీటీడీ...
కరోనాతో రైలు సర్వీసులు కొన్ని నెలలు నిలిచిపోయాయి.. ఇప్పుడు కొన్ని సర్వీసులు మాత్రమే పట్టాలెక్కాయి.. ఇక సంక్రాంతి సమయంలో కొన్ని రైళ్లు నడుపుతుంది రైల్వే శాఖ.. అయితే తాజాగా ఓ గుడ్ న్యూస్...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...